Road Accident: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం, ఇద్దరిని బలితీసుకున్న లారీ

Road Accident: ఎన్టీఆర్ జిల్లా (NTR District) విస్సన్నపేట మండలం (Vissannapeta Mandal News)లో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. విస్సన్నపేట నుంచి నూజివీడు వెళ్లే రహదారిలో రాణి కళ్యాణ మండపం సమీపంలో లారీ బైక్ ఢీకొన్నాయి. ఘటనలో ఇద్దరు …

Road Accident: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరం, ఇద్దరిని బలితీసుకున్న లారీ Read More
Road Accident

Road Accident: అనకాపల్లిలో నెత్తురోడిన రోడ్లు.. ముగ్గురు మృతి

Road Accident: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా(Anakapalli)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంతో ముగ్గురు మృతి చెందారు. వివరాలు.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ కుటుంబం కారులో అనకాపల్లికి బయలు దేరింది. జిల్లాలోని సంకరం వద్ద …

Road Accident: అనకాపల్లిలో నెత్తురోడిన రోడ్లు.. ముగ్గురు మృతి Read More
Road Accident

Road Accident: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

Road Accident: జోగులాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జిరగింది. గద్వాల పట్టణంలోని జమ్మిచేడు (Jammichedu) సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు …

Road Accident: గద్వాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం Read More

Nellore News: పట్టపగలే దారుణం, అందరూ చూస్తుండగా కత్తులతో నరికి హత్య

Murder In Nellore City: నెల్లూరు నగరం (Nellore City)లో సోమవారం పట్టపగలే దారుణం జరిగింది. నగరంలోని మద్రాస్ బస్టాండ్ వద్ద కూరగాయల మార్కెట్ పక్కనే గల రైతు బజారులో ఒక యువకునిపై అతని స్నేహితులే కత్తులతో దాడి చేశారు. కొన …

Nellore News: పట్టపగలే దారుణం, అందరూ చూస్తుండగా కత్తులతో నరికి హత్య Read More

Lorry Overturned: రోడ్డుపై నారింజ పండ్లు, సంచులతో ఎత్తుకెళ్లిన ప్రజలు

Orange Load Lorry: ఆదిలాబాద్‌ కుప్టిలో రోడ్డు ప్రమాదం జరిగింది. నారింజపండ్లతో నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో లారీలోని పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చారు. రోడ్డుపై పడిపోయిన నారింజ …

Lorry Overturned: రోడ్డుపై నారింజ పండ్లు, సంచులతో ఎత్తుకెళ్లిన ప్రజలు Read More

Road Accident: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కనగానపల్లి (Kanaganapalli) మండలం, దాదులూరు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహారాష్ట్రకు చెందిన రుగ్మే (40) అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రతుకు తెరువు కోసం మహారాష్ట్ర నుండి వచ్చి రుగ్మే దాదులూరు గ్రామ సమీపంలోని బొగ్గులు …

Road Accident: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి Read More

కత్తిపీటతో అత్త తల నరికిన కోడలు

చిలికి చిలికి గాలి వానలా మారిన అత్తా కోడళ్ల మధ్య ఘర్షణ చివరకు అత్తమీద కోడలు కత్తిపీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచేలా చేసింది. శనివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని 2వ వార్డు …

కత్తిపీటతో అత్త తల నరికిన కోడలు Read More

క్షణికావేశంలో ఇద్దరు కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది..

క్షణికావేశంలో ఓతల్లి తన ఇద్దరు కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా హతమార్చిన ఈ విషాద ఘటన కౌతాళం మండలం హాల్వి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. హాల్వి గ్రామానికి చెందిన బోయ రామకృష్ణకు కోసిగి …

క్షణికావేశంలో ఇద్దరు కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా హతమార్చింది.. Read More

ఆన్‌లైన్‌ బెట్టింగు ఆడి… చివరకు కటకటాల పాలు

ఆన్‌లైన్‌ బెట్టింగు(Online betting)లు ఆడి, అప్పులపాలైన ఓ యువకుడు దొంగగా మారి చివరకు కటకటాల పాలయ్యాడు.. ఈ సంఘటన బోరబండ పోలీస్‏స్టేషన్‌(Borabanda Police Station) పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుంకర విజయ్‌, డీఐ బి.భూపాల్‌గౌడ్‌తో కలిసి ఎస్సార్‌నగర్‌ ఏసీపీ వై.వెంకటేశ్వరావు …

ఆన్‌లైన్‌ బెట్టింగు ఆడి… చివరకు కటకటాల పాలు Read More

న్యూ ఇయర్‌ వేడుకల కోసం.. ఒడిస్సా నుంచి నగరానికి గంజాయి

న్యూ ఇయర్‌(New Year) వేడుకల నేపథ్యంలో ఒడిస్సా నుంచి నగరానికి గంజాయిని సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, వారాసిగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి 7.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. …

న్యూ ఇయర్‌ వేడుకల కోసం.. ఒడిస్సా నుంచి నగరానికి గంజాయి Read More